Live Video: ఆటోతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. వ్యక్తి దారుణ హత్య

By

Published : Sep 29, 2021, 9:30 AM IST

thumbnail

కర్ణాటక బెంగళూరు నగర శివారు ప్రాంతంలో రౌడీషీటర్​ను దారుణంగా హత్య చేశారు ఆరుగురు దుండగులు. రామమూర్తి నగర్​లోని తన ఇంటి నుంచి బైక్​పై వెళ్తున్న కుల్ల వెంకటేశ్​ను ఆటోతో ఢీకొట్టి.. ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. అనంతరం ఆటో, బైక్​పై పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు అనిల్​ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.