అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

By

Published : Jan 26, 2020, 5:45 AM IST

Updated : Feb 18, 2020, 10:44 AM IST

thumbnail

దేశమంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్​ రిట్రీట్ వేడుకలు జరిగాయి. భారత్​-పాక్​ సైనికులు పరస్పర కరచాలనం చేసుకున్నారు. ఇరుదేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది తరలివెళ్లారు.

Last Updated : Feb 18, 2020, 10:44 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.