ఆకట్టుకున్న భారత్-జపాన్ 4వ దఫా నౌకాదళ విన్యాసాలు
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8977879-thumbnail-3x2-img.jpg)
ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో 4వ దఫా భారత్, జపాన్ నౌకాదళ విన్యాసాలు 'జిమెక్స్-20' ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో రెండు దేశాలకు చెందిన కీలక యుద్ధ నౌకలు ప్రదర్శనలు ఇచ్చాయి. ఉపరితల, జలాంతర్గాములు, వాయు నిరోధక సాంకేతికతను ప్రయోగించి డ్రిల్స్ నిర్వహించారు.