పట్టపగలే దోపిడీ.. గన్​తో బెదిరించి బ్యాంకు లూఠీ!

By

Published : Feb 26, 2022, 7:53 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

Bank Robbery: రాజస్థాన్​ డూంగర్​పుర్​లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ముసుగు ధరించి గన్​తో బ్యాంకులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఉద్యోగులను బెదిరించారు. రూ.1.18 లక్షలను చోరీ చేశారు. బ్యాంకు బయట ఉన్న ప్రజల నుంచి తప్పించుకోవడానికి 10,20 రూపాయల నోట్లను వెదజల్లారు. ప్రజలు వాటిని ఏరుకునే పనిలో ఉండగా.. దుండగులు బైక్​పై ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.