హిజాబ్​ వివాదం.. కర్ణాటకలో బంద్​.. దుకాణాల మూసివేత

By

Published : Mar 17, 2022, 3:19 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

thumbnail

HIjab Row: హిజాబ్ ధరించడంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.. రాష్ట్ర బంద్‌కు అమీర్-ఈ-షరియత్ అనే ముస్లిం సంస్థ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా మంగళూరులో ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. దీంతో నగరంలోని బందర్​, కుద్రోలి, స్టేట్​ బ్యాంక్ రోడ్డు, మార్కెట్​ రోడ్డులోని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముస్లిం వ్యాపారులు మినహా మిగతావారు యథావిధిగా తమ వ్యాపారాలను కొనసాగించారు.

Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.