ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్ సేవా ఉత్సవాన్ని నిర్వహించారు.
ముత్యాల పల్లకిపై అలంకృతమైన అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి నివేదించారు. నిత్య పూజలతో పాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. బాలాలయంలో ఆర్జిత పూజలు చేశారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: గతం నేర్పింది పాఠం.. ఇప్పుడు ఇలా చేద్దాం.