ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న తుఫాన్​ వాహనం.. ఇద్దరు మృతి

author img

By

Published : Aug 11, 2019, 5:54 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న తుఫాన్​ వాహనం.. ఇద్దరు మృతి

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం కర్ణతండా సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తోన్న తుఫాన్​ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న తుఫాన్​ వాహనం.. ఇద్దరు మృతి

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం కర్ణెతండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్​సైకిల్​పై ఉన్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణె తండాకు చెందిన పరమేశ్​ నాయక్​ తన ఇద్దరు కుమారులతో ఖిల్లా గణపురానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. తుఫాన్​ వాహనంలోని వారూ గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్​నగర్​లో ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: ఆటోలో 24 మంది... క్లాస్​ తీసుకున్న పోలీసులు

Intro:tg_mbnr_14_11_accident_2death_10_injury_av_ts10053
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం కర్ణె తండా సమీపంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను తుఫాన్ వాహనం ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే
పెద్దమందడి మండలం అం అమ్మ పల్లి గ్రామానికి చెందిన విజయ భాస్కర్ అనే వ్యక్తి వివాహ సంబంధం కొరకు ఖిల్లాగణపురం మండలం అప్పరెడ్డిపల్లి కి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది
కర్ణె తండాకు చెందిన పరమేశు తన ఇద్దరు కుమారులతో ఖిల్లాగణపురం మండల కేంద్రానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది
ప్రమాదం జరిగిన సమయంలో నే మోటార్ సైకిల్ పై ఉన్న తండ్రి పరమేష్ నాయక్ కుమారుడు తరుణ్ డికక్కడే మృతి చెందారు కాళ్లు చేతులు విరిగిన వినోద్ అనే మూడో కుమారుని హుటాహుటిన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు
అలాగే తుఫాన్ వాహనం లో గాయపడ్డ వారిని సైతం చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారుBody:tg_mbnr_14_11_accident_2death_10_injury_av_ts10053Conclusion:tg_mbnr_14_11_accident_2death_10_injury_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.