ETV Bharat / state

తాండూరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన కలెక్టర్​

author img

By

Published : Oct 12, 2019, 11:29 PM IST

Updated : Oct 12, 2019, 11:41 PM IST

ఆర్టీసీ డిపో పరిసరాలను తనిఖీ చేసిన కలెక్టర్​

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్​ తెలిపారు. అనంతరం తాండూరు ఆర్టీసీ డిపో పరిసరాలను శనివారం తనిఖీ చేశారు.

వికారాబాద్​ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ తాండూరు​ ఆర్టీసీ డిపో పరిసరాలను శనివారం తనిఖీ చేశారు. డిపో నుంచి నడిపిస్తున్న బస్సులు, తాత్కాలిక సిబ్బంది, విధులు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్​ మాట్లాడారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సుల్లో ఇకనుంచి టికెట్లు ఇచ్చేందుకు యంత్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.

తాండూరు ఆర్టీసీ డిపో పరిసరాలను తనిఖీ చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి : క్వాలిఫై కాకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారు?

Intro:hyd_tg_tdr_12_rtc_samme_collector_paryavekhsana_ab_ts10025_bheemaiah

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదని పూర్తిస్థాయిలో బస్సు నడిపిస్తున్న టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయిషా మస్రత్ తెలిపారు జిల్లాలోని తాండూరు ఆర్టిసి ఫోన్ ఆమె శనివారం తనిఖీ చేశారు


Body:ఇక నుంచి నడిపిస్తున్న బస్సులు తాత్కాలిక సిబ్బంది విధులు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు ఇతరులను డిపోలో కి రాం ఇవ్వకూడదని ఆమె ఆదేశించారు


Conclusion:బస్సుల్లో ఇకనుంచి టికెట్లు ఇవ్వనున్నట్లు ఇందుకోసం యంత్రాలను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే తాత్కాలిక సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు బస్సుల్లో అన్నిరకాల పాసులను అనుమతించాలని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో లో డిపో మేనేజర్ రాజశేఖర్ ఆర్డిఓ వేణు మాధవ్ గారు డి.ఎస్.పి రామచంద్రుడు పాల్గొన్నారు
Last Updated :Oct 12, 2019, 11:41 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.