ETV Bharat / state

వ్యాపారస్తులు సహకరించాలి: పోలీసులు

author img

By

Published : May 12, 2021, 2:55 PM IST

ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​కు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని పోలీసులు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఉదయం 10 గంటలైనా తెరిచి ఉన్నదుకాణాలను పోలీసులు మూయించారు.

హుజూర్​నగర్​లో లాక్​డౌన్​
హుజూర్​నగర్​లో లాక్​డౌన్​

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఉదయం 10 గంటలైనా తెరిచి ఉన్న దుకాణాలను పోలీసులు మూయించారు. లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. షాపుల ముందు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఉదయం 10 గంటల వరకు దుకాణాలన్నీ మూసేయాలని చెప్పారు. లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.