ETV Bharat / state

జోరుగా పందుల పోటీలు... భారీగా చేతులు మారిన డబ్బులు

author img

By

Published : Jan 4, 2021, 3:16 PM IST

జోరుగా పందుల పోటీలు... భారీగా చేతులు మారిన డబ్బులు
జోరుగా పందుల పోటీలు... భారీగా చేతులు మారిన డబ్బులు

సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం షరామామూలే! కానీ.. పందుల పోటీలు చాలా అరదు. ఇటువంటి అరుదైన పోటీలకు కాట్రేవ్​పల్లి వేదికైంది. అది అలాంటి.. ఇలాంటి పందేలు కాదు మరి. వందిలాది మంది సమక్షంలో ఓ వేడుకను తలపించేలా జరిగిన పందేలవి.

జోరుగా వరాహ పోటీలు... పట్టించుకోని అధికారులు

సంక్రాంతి పండుగ వస్తే కోళ్ల పందేలు, పొటేళ్ల పందేలు నిర్వహించడం సాధారణం. కానీ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కాట్రేవ్​పల్లిలో వరాహ పందేలు నిర్వహిస్తున్నారు.

వరాహాలతో పందేలు నిర్వహించడం వల్ల వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆంధ్రతోపాటు కర్ణాటక వాసులు తరలివస్తుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.