ETV Bharat / state

రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

author img

By

Published : May 24, 2021, 10:12 PM IST

Updated : May 25, 2021, 12:33 AM IST

రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్
రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

22:10 May 24

రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలని సూచించారు. సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని చెప్పారు. విధివిధానాలు ఖరారు చేయాలని మంత్రి హరీశ్‌ రావు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్రంలో వ్సాక్సిన్​ కొరతతో కేవలం 45 ఏళ్లు దాటిన వారికే టీకా ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రెండో డోస్​ వరకే పరిమితం చేశారు. కొద్ది రోజుల క్రితం నుంచి వ్సాక్సినేషన్​ బంద్​ చేశారు. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో నేటి నుంచి టీకా ఇవ్వానున్నారు. 

ఇదీ చదవండి: కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్​

Last Updated : May 25, 2021, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.