ETV Bharat / state

తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం..

author img

By

Published : Nov 1, 2022, 10:29 PM IST

Pushpa Yagam At Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తితిదే ఈవో ధర్మారెడ్డి స్వయంగా పరిశీలించారు.

Pushpa Yagam At Tirumala
Pushpa Yagam At Tirumala
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.