ETV Bharat / state

Rakshabandan: అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్‌

author img

By

Published : Aug 22, 2021, 5:09 PM IST

తెలంగాణలో రక్షా బంధన్​ వేడుకలు అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సోదరుల చేతికి రాఖీ కట్టి తమ జీవితంలో వారెంత ముఖ్యమో వారి సోదరీమణులు చెబుతున్నారు. ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నాతమ్ముళ్లు వారి తోబుట్టువులకు అభయమిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నాయకులను సోదరులుగా భావిస్తూ మహిళా కార్యకర్తలు, సోదరీమణులు రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు.

Raksha bandan
రక్షాబంధన్‌

మహిళా ప్రజాప్రతినిధులు కట్టిన రాఖీలతో తన చేయి నిండిపోయిందని చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క
రాఖీ కట్టిన అనంతరం ఏపీ సీఎం జగన్‌కు మిఠాయి తినిపిస్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని
రక్షాబంధన్‌ సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రాఖీ కట్టిన మాజీమంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
రాఖీ కడుతున్న మాజీమంత్రి పరిటాల సునీత
లోటస్‌పాండ్‌లో పార్టీ నేత కొండారాఘవరెడ్డికి రాఖీ కడుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్‌
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఉప సభాపతి పద్మారావు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాఖీ కడుతున్న ప్రజాహిత బ్రహ్మకుమారి నిర్వాహకులు
గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌కు రాఖీ కడుతున్న యువతి
ఎంపీ సంతోశ్‌కుమార్‌కు రాఖీ కడుతున్న ఆయన సోదరి సౌమ్య

ఇదీ చదవండి: Rakhi: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.