ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Dec 1, 2020, 2:24 PM IST

బల్దియా ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌లో అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. ప్రజలంతా ఆలోచించి నచ్చిన పార్టీకి ఓటేయాలని సూచించారు.

mlc kavitha casting her vote in ghmc polling
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

గ్రేటర్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఓటు వేయాలని ఆమె కోరారు. ఆలోచించి తమకు నచ్చిన పార్టీకి ఓటేయాలని సూచించారు. ప్రజలంతా పాల్గొంటేనే పరిపూర్ణ ప్రజాస్వామ్యం అవుతుందని ఆమె అన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌లో పోలింగ్ తక్కువ శాతం నమోదవుతుంది కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఎప్పటికప్పుడు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలన: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.