'మా శాఖలో ఇప్పటికి దాదాపు 500 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వారంతా కోలుకున్నారు. ఇద్దరు కొవిడ్తో చనిపోవడం బాధాకరం. ప్రభుత్వ సహకారంతో సిబ్బంది కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నాం. కొవిడ్ బారిన పడిన మా సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారిలో మనో ధైర్యాన్ని కల్పిస్తున్నాం.'
పాపయ్య, అగ్నిమాపక శాఖ అధికారి
ఇదీ చదవండి: Revanth Reddy: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా