ETV Bharat / state

తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు.. మరో ఇద్దరు మృతి

author img

By

Published : Dec 26, 2020, 9:10 AM IST

Updated : Dec 26, 2020, 9:30 AM IST

corona-new-cases-in-telangana-state
రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు

09:07 December 26

రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు

  రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరి మృతితో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,529కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,84,391 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 536 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం 2,76,244 మంది బాధితులు కరోనా నుంచి విముక్తి పొందారు.  

రాష్ట్రంలో ప్రస్తుతం 6,618 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,535 మంది బాధితులున్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: సర్కారీ బడుల బాగుకు 'టాటా' ట్రస్టు ముందడుగు

Last Updated : Dec 26, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.