ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు.. 23 మరణాలు

author img

By

Published : May 20, 2021, 7:07 PM IST

Updated : May 20, 2021, 7:35 PM IST

corona cases
కరోనా కేసులు

19:05 May 20

రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు.. 23 మరణాలు

corona cases
రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు, 23 మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా 23 ప్రాణాలు కోల్పోగా  మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. 

గురువారం 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి: పెరుగుతున్న బ్లాక్​ఫంగస్​ కేసులు.. ఈఎన్టీలో పూర్తిస్థాయి వైద్యం

Last Updated : May 20, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.