ETV Bharat / state

బీజాపూర్​లో మావోయిస్టుల బీభత్సం.. 9 వాహనాలకు నిప్పు

author img

By

Published : Apr 19, 2022, 11:02 AM IST

Maoists News : ఛత్తీస్​గఢ్ భీజాపూర్​లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. ఇందులో 7 టిప్పర్లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.

Maoists News
Maoists News

Maoists News : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా.... రాత్రి 9 వాహనాలను దగ్ధం చేశారు. నెమెడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మింగాచల్‌ నదిలోని ఇసుక రాంప్‌లో శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. మావోయిస్టుల ఘాతుకంలో 7 టిప్పర్‌లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.