ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రాన్ని తరలించాలని అఖిలపక్షం ఆందోళన

author img

By

Published : Jul 13, 2020, 7:42 PM IST

all party leaders protest at manuguru, badradri district
క్వారంటైన్​ కేంద్రాన్ని తరలించాలి: అఖిలపక్ష నాయకులు

మణుగూరు వందపడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని తరలించాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిని క్వారంటైన్​ కేంద్రంగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని తరలించాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు.

ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని క్వారంటైన్​ కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు.

ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15వరకు స్టే పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.