టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో భారత క్రీడాకారుల బృందం టోక్యోకు బయలుదేరింది. క్రీడాశాఖ మంత్రి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ క్రీడాకారులకు వీడ్కోలు పలికారు.
తమ అభిమాన ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపడానికి అభిమానులు దిల్లీ ఎయిర్పోర్ట్లో గుమిగూడారు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12492774_olympics-1.jpg)
![SINDHU OLYMPICS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12492774_olympics-2.jpg)