India vs West Indies: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా టాస్ గెలిచింది. వెస్టిండీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది.
ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్తో కరీబియన్ జట్టును వైట్వాష్ చేయాలని చూస్తోంది.
జట్లు
టీమ్ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), ధావన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్: షాయ్ హోప్, బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, బ్రూక్స్, పూరన్(కెప్టెన్), హోల్డర్, ఫాబియన్ అలెన్, స్మిత్, జోసెఫ్, హేడెన్ వాల్ష్, కీమర్ రోచ్