ETV Bharat / international

'2022లో భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు కూత'

author img

By

Published : Feb 9, 2020, 11:57 PM IST

Updated : Feb 29, 2020, 7:46 PM IST

2021 చివరి నాటికి భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు మార్గ నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 2022 ఆగస్టు 15న త్రిపురలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్​లోని అఖౌరా మధ్య తొలి రైలు పట్టాలెక్కనుందని స్పష్టం చేశారు.

india-bangladesh-rail-link-to-be-ready-by-2021-minister-singh
'2022లో భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు కూత'

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు ప్రయాణాన్ని సాధ్యమైనంత తొందరగా ప్రారంభించేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇరుదేశాల మధ్య రైలు మార్గాన్ని వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రకటించారు. భారత​ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022 ఆగస్టు 15న తొలి రైలు పట్టాలెక్కనుందని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్​తో కలుపుతూ.. త్రిపురలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్​లోని అఖౌరా మధ్య ఈ రైలు కూతపెట్టనున్నట్లు తెలిపారు.

రైలు మార్గానికి కావలసిన భూసేకరణ పూర్తయిందని తెలిపిన జితేంద్ర సింగ్.. ఈ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 580 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 600 మంది ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు 24 గంటలపాటు పని చేస్తున్నట్లు వివరించారు.

2014 ముందు రైల్వే మార్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అరుణాచల్​ ప్రదేశ్​, మేఘాలయ రాష్ట్ర పజలకు అసలు రైలు అంటే ఏమిటో కూడా తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత .. ప్రస్తుతం దిల్లీ నుంచి ఐతానగర్​కు అరుణాచల్​ ఎక్స్​ప్రస్​ రైలు నడుస్తోందని తెలిపారు. త్వరలో ఈ ప్రాంతానికి డబుల్​ గేజ్​ ట్రాక్​ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఉద్యోగాల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించరాదు'

Intro:ಹಾಸನ/ಅರಕಲಗೂಡು: ಜಾನುವಾರುಗಳಿಗೆ ಹುಲ್ಲನ್ನು ಕೊಂಡೊಯ್ಯುತ್ತಿದ್ದ ಲಾರಿಗೆ ಆಕಸ್ಮಿಕ ಬೆಂಕಿ ತಗುಲಿ ಲಕ್ಷಾಂತರ ಮೌಲ್ಯದ ಒಣ ಮೇವು ಬೆಂಕಿಗಾಹುತಿಗಾಗಿರುವ ಘಟನೆ ಹಾಸನ ಜಿಲ್ಲೆಯ ಅರಕಲಗೂಡು ತಾಲೂಕಿನಲ್ಲಿ ನಡೆದಿದೆ

ತಾಲೂಕಿನ ಚೌರಗಾಲ ಗ್ರಾಮದ ಸಮೀಪ ಇಂತಹುದೊಂದು ಘಟನೆ ನಡೆದಿದೆ. ಅರಕಲಗೂಡು ತಾಲೂಕಿನ ಅಂಕನಾಯಕನಹಳ್ಳಿ ಸಮೀಪದ ಸೀಗೆಗೌಡರ ಕೊಪ್ಪಲು ಗ್ರಾಮದ ಆದರ್ಶ್ ಎಂಬುವವರು ಚೌರಗಾಲ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹುಲ್ಲನ್ನು ಖರೀದಿಸಿ ತಮ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುತ್ತಿದ್ದರು. ಒಣಮೇವನ್ನು ಖರೀದಿ ಮಾಡಿ ಲಾರಿಯ ಮೂಲಕ ಸಾಗಣೆ ಮಾಡುತ್ತಿದ್ದ ವೇಳೆ ಚೌರಗಾಲದ ಬಳಿ ಇದ್ದಕ್ಕಿದ್ದಂತೆ ಲಾರಿಯಲ್ಲಿದ್ದ ಒಣ ಹುಲ್ಲಿಗೆ ಆಕಸ್ಮಿಕ ಬೆಂಕಿ ತಗುಲಿದೆ. ಇದರಿಂದ ಲಕ್ಷಾಂತರ ರೂ ಮೌಲ್ಯದ ಮೇವು ಬೆಂಕಿಗಾಹುತಿಯಾಗಿದೆ.

ತಕ್ಷಣ ಜಾಗೃತಗೊಂಡ ಚಾಲಕ ರಸ್ತೆಯ ಅನತಿ ದೂರದಲ್ಲಿದ್ದ ಕೆರೆಯಂಗಳಕ್ಕೆ ಲಾರಿಯನ್ನು ಚಾಲನೆ ಮಾಡಿಕೊಂಡು ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ಲಾರಿಯನ್ನೆ ನೀರಿಗೆ ಇಳಿಸಿದ್ದರಿಂದ ಹೊತ್ತಿ ಉರಿಯುತ್ತಿದ್ದ ಬೆಂಕಿಯ ಜ್ವಾಲೆ ಕಡಿಮೆಯಾಗಿ ಸಂಭವಿಸಬಹುದಾದ ಬಹುದೊಡ್ಡ ದುರಂತವೊಂದು ತಪ್ಪಿದ್ದು ಚಾಲಕನ ಸಮಯ ಪ್ರಜ್ಞೆಗೆ ಸ್ಥಳೀಯರು ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ.

ಬೆಂಕಿಯ ಕೆನ್ನಾಲಿಗೆ ವಾಹನದ ತುಂಬೆಲ್ಲ ಹರಡಿದ್ದರೂ ಧೃತಿಗೆಡದೆ ಚಾಲಕ ಸ್ಥಳೀಯರ ಮಾತಿನಂತೆ ರಸ್ತೆಯಲ್ಲಿದ್ದ ವಾಹನವನ್ನು ಧೈರ್ಯವಾಗಿ ಚಾಲನೆ ಮಾಡಿ ವಾಹನವನ್ನು ಕೆರೆಯ ಮಧ್ಯಭಾಗಕ್ಕೆ ನಿಲ್ಲಿಸಿ, ಬಳಿಕ ಆತನು ಕೂಡ ಲಾರಿಯಿಂದ ಕೆರೆಗೆ ಹಾರಿ ನೀರಿನಲ್ಲಿ ಈಜಿಕೊಂಡು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೂಡ ಉಳಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ

ಅಗ್ನಿಶಾಮಕ ದಳದ ಸಿಬ್ಬಂದಿ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ಬೆಂಕಿ ನಂದಿಸಿದ್ದಾರೆ. ಈ ಸಂಬಂಧ ಅರಕಲಗೂಡು ಗ್ರಾಮಾಂತರ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ


Body:7203289


Conclusion:ಸುನೀಲ್ ಕುಂಭೇನಹಳ್ಳಿ, ಈಟಿವಿ ನ್ಯೂಸ್, ಹಾಸನ.
Last Updated : Feb 29, 2020, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.