ETV Bharat / ghmc-2020

మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి

author img

By

Published : Nov 27, 2020, 8:07 PM IST

ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఏఎస్ రావ్ నగర్ డివిజన్ టీఆర్ఎ​స్ అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకెళతానని హామీ ఇచ్చారు.

మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి
మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఏఎస్ రావ్ నగర్ డివిజన్ టీఆర్ఎ​స్ అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్​లో ఇప్పటివరకు 110 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, రోడ్లు, థీమ్ పార్కులు, వాక్ వేలు, కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మరోసారి తనకు ప్రజలు అవకాశం ఇస్తారని నమ్మకం ఉందన్నారు. డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకెళతానని హామీ ఇచ్చారు.

మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.