ETV Bharat / crime

తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

author img

By

Published : May 12, 2021, 4:23 PM IST

Updated : May 12, 2021, 5:03 PM IST

తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం
తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

16:21 May 12

తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో దారుణం జరిగింది. కన్న తల్లిని.. ప్రియుడితో కలిసి గొంతునులిమి ఓ కుమార్తె హత్య చేసింది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి లక్ష్మి మృతి చెందింది.

తొలుత అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసిన పోలీసులు.. వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కుమార్తె గుట్టురట్టయింది. నిందితురాలు రూప శ్రీ, ప్రియుడు వరుణ్ సాయిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ అనిల్ వివరించారు.

ఇవీచూడండి: హిడ్మా ఆదేశాలతోనే పేలుడు పదార్థాల రవాణా

Last Updated : May 12, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.