ETV Bharat / crime

లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. పట్టేసిన కస్టమ్స్​ అధికారులు

author img

By

Published : Dec 28, 2022, 7:14 PM IST

gold seized
బంగారం స్వాధీనం

gold seized at Shamshabad airport: శంషాబాద్​ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్​ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు 704 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 39.66 లక్షలుగా గుర్తించారు.

gold seized at Shamshabad airport: శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని లోదుస్తులు, ప్యాంటు, చొక్కాలో దాచిపెట్టిన బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం బంగారం 704 గ్రాములు కాగా దాని విలువ సుమారు రూ. 39.66 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.