ETV Bharat / crime

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి

author img

By

Published : Mar 14, 2022, 10:24 PM IST

Updated : Mar 14, 2022, 10:58 PM IST

accident
accident

22:21 March 14

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

మృతులు లింగంపేట మండలం కొండాపూర్​కు చెందిన చోటేమియా(50), కౌరున్(45), సారిక్(70)గా గుర్తించారు. గాంధారి మండలం సీతాయిపల్లిలో అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఇదీచూడండి: TWO GIRLS FELL INTO A CANAL: ఆడుకునేందుకు వెళ్లి .. అనంతలోకాలకు

Last Updated :Mar 14, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.