ETV Bharat / city

నాంపల్లి కోర్టులో హాజరైన విజయమ్మ, షర్మిల

author img

By

Published : Jan 19, 2021, 5:44 PM IST

హైదరాబాద్​ నాంపల్లి కోర్టులో విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పరకాల ఉపఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించిన కేసు విచారణలో భాగంగా ఈరోజు కోర్టుకు వచ్చారు.

vijayamma and sharmila attended in nampally court
vijayamma and sharmila attended in nampally court

హైదరాబాద్ నాంపల్లి న్యాయస్థానంలో వైఎస్ విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2012 సమయంలో పరకాల ఉపఎన్నికల్లో... ఎన్నికల నియమావళిని ఉల్లంగించారని వారిపై కేసు నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగా విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.