ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్​ హర్షం

author img

By

Published : May 19, 2021, 5:27 AM IST

governor
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్​ హర్షం

తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్​ పథకంలో చేరుతున్నట్లు ప్రకటన చేయడంపై గవర్నర్​ తమిళిసై హర్షం వ్యక్తంచేశారు. ఈ అంశం తాను రాష్ట్ర సర్కారుకు చేసిన సుధీర్ఘమైన వినతుల్లో ఒకటన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ స్వాగతించారు. ఆరోగ్యశ్రీ సహా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మంది బాధితులు లబ్ధి పొందే అవకాశాలున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేసిన సుధీర్ఘమైన వినతుల్లో ఒకటని గవర్నర్​ ట్వీట్​ చేశారు.

ఇవీచూడండి : నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.