ETV Bharat / city

వంశధార నదీ తీరంలో సైకత శిల్పం

author img

By

Published : Jan 1, 2021, 10:49 PM IST

వంశధార నదీ తీరంలో.. 2021 స్వాగత సైకత శిల్పం
వంశధార నదీ తీరంలో.. 2021 స్వాగత సైకత శిల్పం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరంలో 2021కి సైకత శిల్పం స్వాగతం పలకింది. ఇసుక తెన్నెలపై తరణీ ప్రసాద్‌ మిశ్రో వేసిన సైకత శిల్పం చూపరులను మంత్రముగ్దులను చేసింది.

శ్రీకాకుళం జిల్లా ఎల్​ఎన్‌ పేట మండలంలోని వంశధార నదీ తీరంలో 2021కి సైకిత శిల్పం స్వాగతం పలికింది. నూతన సంవత్సర వేడుకలల్లో భాగంగా నదీ తీరంలోని ఇసుకతెన్నెలపై దీన్ని గీశారు తరణీ ప్రసాద్‌ మిశ్రో. ఈ సైకితశిల్పం చూపరులను మంత్రముగ్దులను చేసింది.

వంశధార నదీ తీరంలో.. 2021 స్వాగత సైకత శిల్పం

ఇవీచూడండి: ఇళ్లకే పరిమితం... న్యూ ఇయర్ వేడుకలు మితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.