శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలంలోని వంశధార నదీ తీరంలో 2021కి సైకిత శిల్పం స్వాగతం పలికింది. నూతన సంవత్సర వేడుకలల్లో భాగంగా నదీ తీరంలోని ఇసుకతెన్నెలపై దీన్ని గీశారు తరణీ ప్రసాద్ మిశ్రో. ఈ సైకితశిల్పం చూపరులను మంత్రముగ్దులను చేసింది.
ఇవీచూడండి: ఇళ్లకే పరిమితం... న్యూ ఇయర్ వేడుకలు మితం!