ETV Bharat / city

రాష్ట్రంలో 1,24,907 మందికి కరోనా పరీక్షలు.. 1,175 కేసులు

author img

By

Published : Jun 22, 2021, 6:33 PM IST

Updated : Jun 22, 2021, 7:15 PM IST

covid cases in telangana
రాష్ట్రంలో కొత్తగా 1,175 కరోనా కేసులు

18:31 June 22

రాష్ట్రంలో కొత్తగా 1,175 కరోనా కేసులు, 10 మరణాలు

రాష్ట్రంలో ఇవాళ 1,24,907 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1,175 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,15,574కు చేరింది.  

మహమ్మారి బారిన పడి మరో 10 మంది మరణించారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 3,586కి చేరింది.    

రాష్ట్రంలో మరో 1,771 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మొత్తం 5,95,348 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.  

ఇదీచూడండి: నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్​'- థర్డ్​ వేవ్​లో ఇదే ప్రమాదమా?

Last Updated : Jun 22, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.