స్టాక్ మార్కెట్లు (Stock Market today) వారాంతంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 250 పాయింట్లకుపైగా లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 58,108 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 50 పాయింట్లు పెరిగి కొత్త గరిష్ఠమైన 17,282వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- హెచ్సీఎల్టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.