ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Nov 8, 2021, 9:39 AM IST

GOLD RATE TODAY
ఈరోజు బంగారం ధర

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) సోమవారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.160 పెరిగి.. రూ.49,660కి చేరింది. వెండి ధర రూ.352 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,365గా ఉంది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,660గా ఉంది. కిలో వెండి ధర రూ.66,380 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,660కి, కేజీ వెండి ధర రూ.66,380కి చేరింది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,380కి పెరిగింది.

అంతర్జాతీయంగా..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1819.75 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.25 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

మరోవైపు.. పెట్రోల్​, డీజిల్ ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.