ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

author img

By

Published : Sep 24, 2022, 10:26 PM IST

Updated : Sep 24, 2022, 10:38 PM IST

sseveral killed in tempo cement truck accident in nanded maharastra

22:21 September 24

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

మహారాష్ట్రలోని నాందేడ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను సిమెంట్​ లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిహార్​కు చెందిన ఐదుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హిమాయత్​నగర్​లోని కరంజిఫాటా వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం నాందేడ్​ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతుల రైల్వే పనుల నిమిత్తం బిహార్ నుంచి నాందేడ్ వచ్చినట్లు తెలుస్తోంది.

Last Updated :Sep 24, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.