ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి నలుగురు మృతి

author img

By

Published : Oct 30, 2021, 5:47 AM IST

Updated : Oct 30, 2021, 6:49 AM IST

బిహార్ ముజఫర్​పుర్​లో విశాదం జరిగింది. కల్తీ మద్యం తాగి (adulterated alcohol in india) నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో కల్తీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

consuming adulterated alcohol
కల్తీ మద్యం

బిహార్​లో కల్తీ మద్యం తాగి (adulterated alcohol in india) నలుగురు మృతి చెందారు. పోస్ట్​మార్టమ్​ రిపోర్ట్​ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలో కల్తీ మద్యం, మెడిసిన్స్ సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Last Updated :Oct 30, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.