ETV Bharat / bharat

భారత్​-పాక్ సరిహద్దులో రూ.55 కోట్లు విలువైన డ్రగ్స్

author img

By

Published : Dec 25, 2021, 8:31 PM IST

డ్రగ్స్ స్వాధీనం

Heroin Seized In Punjab: రూ.55 కోట్లు విలువైన హెరాయిన్​ను పంజాబ్​లోని భారత్​-పాక్ సరిహద్దులో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Heroin Seized In Punjab: పంజాబ్​లోని భారత్​-పాక్ సరిహద్దు ప్రాంతంలో భారీగా డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ. 55 కోట్లు ఉంటుందని తెలిపాయి.

దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 11 ప్యాకెట్ల హెరాయిన్​ను బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ట్రిమ్మర్​లో దాచి రూ.24 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.