ETV Bharat / bharat

దేశంలో మరో 45,903 మందికి కరోనా

author img

By

Published : Nov 9, 2020, 9:34 AM IST

Updated : Nov 9, 2020, 11:00 AM IST

భారత్​లో తాజాగా 45,903 కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 53 వేలు దాటింది.

coronavirus news cases in India
దేశంలో మరో 45,903 మందికి కరోనా

దేశం​లో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 45,903 మందికి కరోనా సోకింది. మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు.

coronavirus news cases in India
దేశంలో మరో 45,903 మందికి కరోనా

దేశంలో కొత్తగా బయటపడిన కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా 48,405 మంది వైరస్​ను జయించారు. దీంతో రికవరీ రేటు 92.56 శాతానికి చేరింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.

కరోనా కట్టిడిలో భాగంగా కొవిడ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మొత్తం టెస్టుల సంఖ్య 11 కోట్ల 85 లక్షల 72 వేలకు చేరింది.

ఇదీ చూడండి: ఉల్లి రైతుల నష్టాలకు చెక్​ పెట్టే పరికరం!

Last Updated : Nov 9, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.