టూల్కిట్ కేసులో శంతనుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. నికిత జాకబ్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. టూల్కిట్ కేసులో నికిత జాకబ్, శంతను, దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి.
దిల్లీ పోలీసులు ఇప్పటికే దిశ రవిని అరెస్టు చేశారు. దిల్లీ కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది