ETV Bharat / bharat

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం

author img

By

Published : Jul 21, 2019, 1:43 PM IST

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ భౌతిక కాయాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభిమాన నేతను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం
పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ పార్థివ దేహాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభిమాన నేతను చూసేందుకు పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీలా దీక్షిత్​ భౌతిక కాయానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.

" షీలా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు ఒక స్నేహితురాలే కాదు అక్క లాంటివారు. షీలా దీక్షిత్​ మరణం కాంగ్రెస్​ పార్టీకి తీరని లోటు. ఆమెను నేను ఎప్పటికీ మరచిపోలేను."

-సోనియా గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​.

ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి

Amroha (Uttar Pradesh), July 21 (ANI): An artist from Uttar Pradesh's Amroha paid tribute to former Delhi chief minister Sheila Dikshit. Artist Juhaib designed 6-feet tall portrait of Sheila Dikshit. Portrait was made up of coal. Sheila Dikshit was three-time Delhi CM and died on Saturday in the national capital.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.