ETV Bharat / bharat

దేశంలో మరో 70 వేల కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 9, 2020, 9:49 AM IST

Updated : Oct 9, 2020, 11:01 AM IST

దేశంలో కొత్తగా 70,496 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్ బారిన పడి తాజాగా 964 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 69 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 1,06,490కి పెరిగింది.

corona latest data
కరోనా

భారత్​లో కొవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా 70,496 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ తీవ్రతకు మరో 964 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 69,06,151కి చేరింది. మరణాలు 1,06,490కి చేరుకున్నాయి.

కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 59,06,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona latest data
కరోనా కేసులు
Last Updated : Oct 9, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.