ETV Bharat / bharat

గ్యాస్​ కంపెనీలో పేలుడు... ఎనిమిది మంది మృతి

author img

By

Published : Jan 11, 2020, 2:05 PM IST

Updated : Jan 11, 2020, 6:35 PM IST

గుజరాత్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్​ తయారీ సంస్థలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. పది మందికిపైగా గాయాలయ్యాయి.

Guj: Five killed in blast at gas company
గ్యాస్​ కంపెనీలో పేలుడు... ఐదుగురు మృతి

గ్యాస్​ కంపెనీలో పేలుడు

గుజరాత్​లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదర గవాసద్​లోని​ ఎయిమ్స్​ మెడికల్​ గ్యాస్​ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదీ చదవండి:విద్యుత్తు​ కంచెను దాటేందుకు గజరాజు విశ్వప్రయత్నం

Intro:વડોદરાની એક કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતાં 5ના મોતની આશંકા, અનેક લોકો ઘાયલ..


Body:વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલ એક કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયાની ઘટના પ્રકાશમાં આવી હતી..આ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. Conclusion:બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. ઘટનાને પગલે 108, ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વડોદરા શહેરમાંથી પણ ફાયર ફાઈટરોની ટિમ ઘટના સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી..જોકે હાલતો બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી..

બાઈટ પોલીસ અધિકારી
Last Updated : Jan 11, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.