ETV Bharat / bharat

కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి

author img

By

Published : Jul 1, 2020, 9:27 AM IST

Updated : Jul 1, 2020, 2:27 PM IST

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 17 వేల 400 మంది మరణించారు. ఒక్కరోజులోనే మరో 507 మంది కొవిడ్​కు బలయ్యారు.

corona news
దేశంలో కరోనా వివరాలు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 18 వేల 653 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

507 deaths and 18,653 new #COVID19 cases in the last 24 hours
భారత్​లో కరోనా వివరాలు
  • వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు లక్షా 74 వేలు దాటాయి. మరణాల సంఖ్య 7,855గా ఉంది.
  • తమిళనాడులో 90 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం 1201 మంది చనిపోయారు.
  • గుజరాత్​లో 1846, దిల్లీలో 2,742 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.
    దేశంలో కరోనా వివరాలు
Last Updated :Jul 1, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.