ETV Bharat / bharat

పిడుగుపాటుతో నలుగురు మృతి

author img

By

Published : Jun 6, 2021, 12:37 AM IST

బంగాల్​ పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు మృతిచెందారు.

4 killed in lightning strikes in Bengal
పిడుగుపాటుతో నలుగురు మృతి

బంగాల్​లో పిడుగుపాట్లతో నలుగురు మృతిచెందారు. పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా అధికారి శుభంకర్ మజూందార్ తెలిపారు.

ఇదీ చదవండి : లోయలో పడ్డ కారు- జవాను సహా ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.