రవితేజ- నిర్మాత సుధాకర్​ మధ్య గొడవకు కారణం వాళ్లేనట.. మాస్ మహారాజా​ క్లారిటీ

By

Published : Jul 19, 2022, 4:21 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రామారావు ఆన్‌ డ్యూటీ'. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్​- రవితేజ మధ్య మనస్పర్థల వల్లే సినిమా వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో.. నిర్మాత సుధాకర్​తో గొడవ జరిగిందా? లేదా? అసలేమైంది? అనే దానిపై రవితేజ చెప్పారు. మీరూ చూసేయండి. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీనికి సామ్‌ సీఎస్‌ స్వరాలందిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.