ETV Bharat / state

వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు

author img

By

Published : May 15, 2021, 7:03 PM IST

కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై ఆరా తీశారు.

వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు

వైఎస్​ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు.. సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై పోలీసులు ఆరా తీశారు. కడప జిల్లా మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గని లీజుదారు, జిలెటిన్ స్టిక్స్ సరఫరాదారు ఇప్పటికే అరెస్టు అయ్యారు. క్వారీలో పేలుడు కేసులో ఈ నెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు.

ఇదీ చదవండి: కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.