ETV Bharat / state

వలస కార్మికులకు సోమిరెడ్డి ఆర్థిక సాయం

author img

By

Published : May 19, 2020, 7:56 PM IST

somireddy
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వలస కూలీలకు సాయం చేశారు. రేణిగుంట నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వారికి… తన మనవరాలు అమైరాతో బిస్కెట్లు, ఆర్థికసాయం అందించారు.

స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనవంతు సాయం చేశారు. రేణిగుంట నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వారికి… తన మనవరాలు అమైరాతో బిస్కెట్లు, ఆర్థికసాయం ఇప్పించారు. ట్రాక్టర్​పై ఆంక్షలు లేని పరిధి వరకు రవాణా సౌకర్యం కల్పించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలోకొత్తగా 57 కరోనాపాజిటివ్కేసులు..ఇద్దరుమృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.