ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

author img

By

Published : May 19, 2020, 11:39 AM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2339కు చేరింది. చిత్తూరులో ఒకరు, కర్నూలులో మరొకరు మృతి చెందారు.

corona possitive cases
corona possitive cases

57 new more corona possitive cases registerd in andhrapradesh
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2339 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ బారిన పడి 1596 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 691 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఆరు కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.