రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయకుండా మీటర్లు బిగిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ కర్నూలులో అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ భావాలతో రైతులకు ఉచిత విద్యుత్ను అమలు చేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్బాబు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడంతో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ భాజపాకు తొత్తుగా మారుతున్నారని శైలజానాథ్ విమర్శించారు.
ఇదీ చదవండి: