infant child dead body: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం రేపింది. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న గ్రామస్థులకు మృత శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చెవి, నోటి నుంచి రక్తం వస్తుండడంతో ఎవరో కావాలనే ఎత్తునుంచి పారేసి వెళ్లినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హైవేపై ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
infant child dead body: జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం
ఇదీచదవండి:
infant child dead body: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం రేపింది. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న గ్రామస్థులకు మృత శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చెవి, నోటి నుంచి రక్తం వస్తుండడంతో ఎవరో కావాలనే ఎత్తునుంచి పారేసి వెళ్లినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హైవేపై ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.