ETV Bharat / state

గ్రామ దేవత ఆలయంలో హుండీ చోరీ

author img

By

Published : Jan 24, 2021, 8:22 AM IST

చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి దనియాలమ్మ గ్రామ దేవత ఆలయంలో దుండగులు హుండీ చోరీ చేశారు. గుడి తాళాలు పగలగొట్టి హుండీని మాయం చేశారు.

Hundi theft at village goddess Daniyalamma temple in Mallyapally
మల్లయ్యపల్లిలో గ్రామ దేవత దనియాలమ్మ ఆలయంలో హుండీ చోరీ..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో గ్రామ దేవత దనియాలమ్మ ఆలయంలో హుండీ చోరీకి గురైంది. గుడిలో తాళాలు పగలగొట్టిన దుండగులు.. హుండీని అపహరించుకు వెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. ఆలయ పరిసరాలు పరిశీలించిన చంద్రగిరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

యామిని అభినయం వెనుక అంతులేని విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.