ETV Bharat / state

ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Oct 24, 2022, 7:34 PM IST

ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ
ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ

అన్నమయ్య జిల్లాలో పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వెళ్తోన్న రెండు ద్విచక్రవానాలు ఢీ కొని రెండు కుంబాలకు చెెందిన ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మదనపల్లి మండలం తిప్పసుద్రానికి చెందిన బాలాజీ, మదనపల్లికి చెందిన షరీఫ్‌ చనిపోయారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

ఇవి చదంవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.